నేటి నుంచి మెట్రోలో ఉచిత వై-ఫై

December 10, 2019


img

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. నేటి నుంచి మెట్రో రైళ్ళలో ప్రయాణికులకు జీ5-అనే యాప్ ద్వారా ఉచితంగా వై-ఫై సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఎల్బీ నగర్-నాగోల్, హైటెక్‌సిటీ-నాగోల్ మద్య మెట్రో రైళ్ళలో ఉచితంగా వై-ఫై సౌకర్యం కల్పించబోతున్నారు. కనుక రోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 



Related Post