అమరజవానులకు అశృనయనాలతో తుది వీడ్కోలు

February 17, 2019


img

పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు దేశ ప్రజలు అశ్రునాయనాలతో నిన్న తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆవేదన చూసి అందరి కళ్ళు చమర్చాయి. కొన్ని వాక్యాలలో వారి ఆవేదనను వివరించడం కష్టం. ఫోటోలు చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది.









Related Post