1.సిద్ధిపేటలో హరీష్ రావు సుమారు 92,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2. పరకాలలో తెరాస అభ్యర్ధి చాలా ధర్మారెడ్డి చేతిలో కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖ ఓడిపోయారు. ఆమెపై సుమారు 40,000 ఓట్లతో విజయం సాధించారు.
3. . జగిత్యాలలో తెరాస అభ్యర్ధి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి ఓడిపోయారు.
4. కొడంగల్ లో తెరాస అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి 7వ రౌండులో తన సమీప ప్రత్యర్ధి రేవంత్ రెడ్డిపై 7,162 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు.
గజ్వేల్లో 5వరౌండ్లో కేసీఆర్ 18,841 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
సిద్ధిపేటలో హరీష్ రావు 11వ రౌండులో 68,378 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
సిరిసిల్లలో 9వ రౌండులో కేటిఆర్ 46,404 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
హుజూరాబద్ లో మంత్రి ఈటల 6వ రౌండ్లో 8018 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
జగిత్యాలలో తెరాస అభ్యర్ధి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 18,491 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు.
కొడంగల్ లో రేవంత్రెడ్డి 5వ రౌండ్ ముగిసేసరికి 16,689 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు.
తెరాస ఆధిక్యతలో ఉన్న నియోజకవర్గాలు: నర్సపూర్, నిర్మల్, సంగారెడ్డి, వర్ధన్నపేట, పటాన్ చెరు, ముథోల్, వికారాబాద్, మహబూబాబాద్, పాలకుర్తి, వనపర్తి, పరిగి, చొప్పదండి, ఆలేరు, బొధ్, చెన్నూరు, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, మిర్యాలగూడ, ఆసిఫాబాద్, ముషీరాబాద్, నకిరేకల్, దుబ్బాక, మధిర, పెద్దపల్లి, సిర్పూర్, సికింద్రాబాద్, షాద్ నగర్, కూకట్పల్లి, కొత్తగూడెం, మహేశ్వరం, హుజూరాబాద్, పాలేరునిర్మల్, కొల్లాపూర్, జనగామ, ఆర్మూరు, ఆలంపూర్, చేవెళ్ళ,
కాంగ్రెస్ (ప్రజాకూటమి) ఆధిక్యతలో ఉన్న నియోజకవర్గాలు: ఇబ్రహీంపట్నం, నాంపల్లి, నిజామాబాద్ అర్బన్, మునుగోడు, సత్తుపల్లి, అశ్వారావుపేట,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మొట్టమొదటగా చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసిన మజ్లీస్ పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ గెలుపొందారు
కూకట్పల్లిలో మూడు రౌండ్స్ లెక్కింపులో రాస అభ్యర్ధి మాధవరం కృష్ణారావు తన సమీప టిడిపి ప్రత్యర్ధి సుహాసినిపై 4400 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు.
జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర రమణారెడ్డి రెండవ రౌండు పూర్తి అయ్యే సరికి843 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ నుంచి పోటీ చేసిన తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి వెనుకంజలో ఉన్నారు.