తెలంగాణలో కరోనా రికవరీ 91.80 శాతం

October 29, 2020
img

తెలంగాణలో కరోనా రికవరీ శాతం 91.14 నుంచి 91.80 శాతానికి చేరింది. బుదవారం కొత్తగా 1,504 మందికి పాజిటివ్ అని నిర్ధారణ కాగా 1,436 మంది కరోనా నుంచి విముక్తి పొందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దాని ప్రకారం బుదవారం రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు:  

జిల్లా

28-10-2020

జిల్లా

28-10-2020

జిల్లా

28-10-2020

ఆదిలాబాద్

15

నల్గొండ

93

మహబూబ్‌నగర్‌

24

ఆసిఫాబాద్

3

నాగర్ కర్నూల్

24

మహబూబాబాద్

14

భద్రాద్రి కొత్తగూడెం

83

నారాయణ్ పేట

2

మంచిర్యాల్

23

జీహెచ్‌ఎంసీ

288

నిర్మల్

14

ములుగు

15

జగిత్యాల

36

నిజామాబాద్‌

39

మెదక్

21

జనగామ

17

పెద్దపల్లి

24

మేడ్చల్

118

భూపాలపల్లి

11

రంగారెడ్డి

115

వనపర్తి

23

గద్వాల

16

సంగారెడ్డి

28

వరంగల్‌ రూరల్

21

కరీంనగర్‌

66

సిద్ధిపేట

73

వరంగల్‌ అర్బన్

44

కామారెడ్డి

41

సిరిసిల్లా

45

వికారాబాద్

15

ఖమ్మం

84

సూర్యాపేట

41

యాదాద్రి

28

 

గత 24 గంటలలో నమోదైన కేసులు

1,504

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,436

రికవరీ శాతం

91.80

గత 24 గంటలలో కరోనా మరణాలు

5

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,324

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

2,35,656

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

2,16,353

మొత్తం యాక్టివ్ కేసులు

17,979

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

14,938

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

41,962

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

41,96,958

Related Post