తెలంగాణలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు

August 01, 2020
img

తెలంగాణలో మళ్ళీ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 2083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,786కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 530 మంది కరోనాకు బలయ్యారు. రాష్ట్ర వైద్య ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో జిల్లాలువారీగా నమోదైన కొత్త కేసులు:              

జిల్లా

31-7-2020

జిల్లా

31-7-2020

జిల్లా

31-7-2020

 ఆదిలాబాద్

17

నల్గొండ

48

మహబూబాబాద్

40

ఆసిఫాబాద్

8

నాగర్ కర్నూల్

18

మహబూబ్‌నగర్‌

31

భద్రాద్రి కొత్తగూడెం

35

నారాయణ్ పేట

9

మంచిర్యాల్

37

జీహెచ్‌ఎంసీ

578

నిర్మల్

25

ములుగు

19

జగిత్యాల

21

నిజామాబాద్‌

73

మెదక్

16

జనగామ

21

పెద్దపల్లి

42

మేడ్చల్

198

భూపాలపల్లి

24

రంగారెడ్డి

228

వనపర్తి

9

గద్వాల్

35

సంగారెడ్డి

101

వరంగల్‌ అర్బన్

134

కరీంనగర్‌

108

సిద్ధిపేట

16

వరంగల్‌ రూరల్

39

కామారెడ్డి

18

సిరిసిల్లా

39

వికారాబాద్

121

ఖమ్మం

32

సూర్యాపేట

34

యాదాద్రి

10

 

ఒక్క రోజులో నమోదైన కేసులు

2,083

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

64,786

మొత్తం యాక్టివ్ కేసులు

17,754

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

1,114

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

46,502

ఒక్క రోజులో కరోనా మరణాలు

11

రాష్ట్రంలో కరోనా మరణాలు

530

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

21,011

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

4,58,593

Related Post