తెలంగాణలో మళ్ళీ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 2083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,786కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 530 మంది కరోనాకు బలయ్యారు. రాష్ట్ర వైద్య ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో జిల్లాలువారీగా నమోదైన కొత్త కేసులు:
జిల్లా |
31-7-2020 |
జిల్లా |
31-7-2020 |
జిల్లా |
31-7-2020 |
ఆదిలాబాద్ |
17 |
నల్గొండ |
48 |
మహబూబాబాద్ |
40 |
ఆసిఫాబాద్ |
8 |
నాగర్ కర్నూల్ |
18 |
మహబూబ్నగర్ |
31 |
భద్రాద్రి కొత్తగూడెం |
35 |
నారాయణ్ పేట |
9 |
మంచిర్యాల్ |
37 |
జీహెచ్ఎంసీ |
578 |
నిర్మల్ |
25 |
ములుగు |
19 |
జగిత్యాల |
21 |
నిజామాబాద్ |
73 |
మెదక్ |
16 |
జనగామ |
21 |
పెద్దపల్లి |
42 |
మేడ్చల్ |
198 |
భూపాలపల్లి |
24 |
రంగారెడ్డి |
228 |
వనపర్తి |
9 |
గద్వాల్ |
35 |
సంగారెడ్డి |
101 |
వరంగల్ అర్బన్ |
134 |
కరీంనగర్ |
108 |
సిద్ధిపేట |
16 |
వరంగల్ రూరల్ |
39 |
కామారెడ్డి |
18 |
సిరిసిల్లా |
39 |
వికారాబాద్ |
121 |
ఖమ్మం |
32 |
సూర్యాపేట |
34 |
యాదాద్రి |
10 |
ఒక్క రోజులో నమోదైన కేసులు |
2,083 |
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు |
64,786 |
మొత్తం యాక్టివ్ కేసులు |
17,754 |
ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు |
1,114 |
మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య |
46,502 |
ఒక్క రోజులో కరోనా మరణాలు |
11 |
రాష్ట్రంలో కరోనా మరణాలు |
530 |
ఒక్క రోజులో కరోనా పరీక్షలు |
21,011 |
రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు |
4,58,593 |