తెలంగాణలో మళ్ళీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుదవారం కొత్తగా 1,811 కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 60,717కి చేరింది. వాటిలో 15,640 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 44,572 మంది కోలుకోగా మరో 10,155 మంది ఆస్సుపత్రులు, ఇళ్ళలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో నిన్న 13 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 505కి చేరింది. రాష్ట్ర వైద్య ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో జిల్లాలువారీగా నమోదైన కొత్త కేసులు:
జిల్లా |
29-7-2020 |
జిల్లా |
29-7-2020 |
జిల్లా |
29-7-2020 |
ఆదిలాబాద్ |
18 |
నల్గొండ |
61 |
మహబూబాబాద్ |
39 |
ఆసిఫాబాద్ |
6 |
నాగర్ కర్నూల్ |
9 |
మహబూబ్నగర్ |
41 |
భద్రాద్రి కొత్తగూడెం |
27 |
నారాయణ్ పేట |
9 |
మంచిర్యాల్ |
18 |
జీహెచ్ఎంసీ |
521 |
నిర్మల్ |
12 |
ములుగు |
16 |
జగిత్యాల |
15 |
నిజామాబాద్ |
44 |
మెదక్ |
15 |
జనగామ |
22 |
పెద్దపల్లి |
21 |
మేడ్చల్ |
151 |
భూపాలపల్లి |
20 |
రంగారెడ్డి |
289 |
వనపర్తి |
23 |
గద్వాల్ |
28 |
సంగారెడ్డి |
33 |
వరంగల్ అర్బన్ |
102 |
కరీంనగర్ |
97 |
సిద్ధిపేట |
24 |
వరంగల్ రూరల్ |
18 |
కామారెడ్డి |
11 |
సిరిసిల్లా |
30 |
వికారాబాద్ |
12 |
ఖమ్మం |
26 |
సూర్యాపేట |
37 |
యాదాద్రి |
16 |
ఒక్క రోజులో నమోదైన కేసులు |
1,811 |
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు |
60,717 |
మొత్తం యాక్టివ్ కేసులు |
15,640 |
ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు |
821 |
మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య |
44,572 |
ఒక్క రోజులో కరోనా మరణాలు |
13 |
రాష్ట్రంలో కరోనా మరణాలు |
505 |
ఒక్క రోజులో కరోనా పరీక్షలు |
18,263 |
రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు |
4,16,202 |