తెలంగాణ రాష్ట్రంలో ఆదివారంనాడు కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవడంతో, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 334కి చేరింది. ఇప్పటివరకు 33 మంది కోలుకోగా 11 మంది మృతి చెందారు. నిన్న హైదరాబాద్లోనే 52 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదు అయిన 334 కరోనా పాజిటివ్ కేసులలో 156 హైదరాబాద్కి చెందినవే కావడంతో నగరవాసులను ఆందోళన చెందుతున్నారు.
ఏప్రిల్ 5వ తేదీనాటికి జిల్లాలవారీగా నమోదు అయిన కేసులు:
జిల్లా |
కేసుల సంఖ్య |
హైదరాబాద్ |
156 |
వరంగల్ నగరం |
24 |
నిజామాబాద్ |
19 |
కరీంనగర్ |
17 |
రంగారెడ్డి |
17 |
మేడ్చల్ |
14 |
నల్గొండ |
13 |
కామారెడ్డి |
10 |
ఆదిలాబాద్ |
10 |
సంగారెడ్డి |
7 |
మెదక్ |
5 |
గద్వాల |
5 |
భద్రాద్రి కొత్తగూడెం |
4 |
మహబూబ్నగర్ |
4 |
జగిత్యాల |
2 |
వికారాబాద్ |
4 |
నాగర్ కర్నూల్ |
2 |
ములుగు |
2 |
జనగామ |
2 |
పెద్దపల్లి |
1 |
సిద్ధిపేట |
1 |
సూర్యాపేట |
2 |
జయశంకర్ భూపాలపల్లి జిల్లా |
1 |
మహబూబాబాద్ |
1 |
మొత్తం కేసులు |
323 |
మృతుల సంఖ్య |
11 |