నేటి నుంచి స్కూళ్ళకు దసరా శలవులు

September 20, 2017
img

దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా నేటి నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలకు పండుగ శలవులు మొదలయ్యాయి. మళ్ళీ అక్టోబర్ 4వ తేదీ వరకు నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరచుకొంటాయి. జూనియర్ కాలేజీలకు మాత్రం ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 3 నుంచి తరగతులు మొదలవుతాయి. కనుక రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు తప్పనిసరిగా దసరా శలవులను అమలుచేయాలని లేకుంటే వాటిపై కటిన చర్యలు తీసుకొంటామని రాష్ట్ర విద్యాశాఖ హెచ్చరించింది. 

Related Post