నేటి నుంచి ఉపాద్యాయుల బదిలీలు

June 07, 2018
img

నేటి నుంచి రాష్ట్రంలో ఉపాద్యాయుల బదిలీల ప్రక్రియ మొదలవుతుంది. బదిలీలకు అనుమతినిస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆచార్య బుధవరం రాత్రి జివో (నెంబర్:16)ను విడుదల చేశారు. బదిలీల షెడ్యూల్ ఈవిధంగా ఉంటుంది:

ఆన్-లైన్ లో దరఖాస్తులు స్వీకరణ: జూన్ 7-10 వరకు.

దరఖాస్తుల పరిశీలన: జూన్ 11,12

ఖాళీలు, సీనియార్టీ జాబితాల విడుదల: జూన్ 13.

వెబ్ ఆప్షన్స్ ఎంపిక: జూన్ 14,15,16 

పోస్టింగ్ ఆర్డర్లు: జూన్ 17

డ్యూటీలో చేరేందుకు గడువు: జూన్ 20వ తేదీ.  


Related Post