ఎస్.ఎస్.సి.పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 27న ప్రకటిస్తామని తెలంగాణా రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆ రోజు ఉదయం10 గంటలకు సచివాలయంలో డి-బ్లాకులో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తారని సమాచారం. ఈ దిగువ పేర్కొనబడిన వెబ్ సైట్లలో పరీక్షా ఫలితాలను విద్యార్ధులు చూసుకోవచ్చు.