నేడే ఇంటర్ ఫలితాలు

April 13, 2018
img

శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటర్మీడియెట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విడుదల చేయబోతున్నారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 4,55,635 మంది సెకండ్ ఇయర్ పరీక్షలకు 5,07,911 మంది విద్యార్ధులు హాజరయ్యారని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ తెలిపారు. ఇంటర్ ఫలితాలను https://tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చు. ఈ దిగువన పేర్కొన వెబ్ సైట్లలో కూడా ఇంటర్ పరీక్షా ఫలితాలను చూసుకోవచ్చు.    

www.bie.telangana.gov.in 

www.exam.bie.telangana.gov.in 

http://results.cgg.gov.in     

http://bie.tg.nic.in    

http://examresults.ts.nic.in 

Related Post