కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ఛార్జ్-షీట్

November 24, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా బిజెపి, టిఆర్ఎస్‌ ప్రభుత్వ పనితీరును తప్పుపడుతూ ఛార్జ్-షీట్ ప్రకటించడంతో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా కేంద్రప్రభుత్వం పనితీరును, వైఫల్యాలను ప్రశ్నిస్తూ 50 ప్రశ్నలతో కూడిన ఓ ఛార్జ్-షీట్‌ను మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో మీడియాకు విడుదల చేశారు. వాటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబందించిన ప్రశ్నలు:     



Related Post