ఈరోజు జరిగిన ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఊహించినట్లుగానే తెరాస నాలుగు సీట్లు, మజ్లీస్ ఒక సీటును గెలుచుకొన్నాయి. తెరాస తరపున పోటీ చేసిన సత్యవతి రాధోడ్, మహమూద్ ఆలీ (హోమ్ మంత్రి), ఎగ్గే మల్లేశం, శ్రేయి సుభాష్ రెడ్డి, మజ్లీస్ అభ్యర్ధి మీర్జా రియాజ్ హాసన్ విజయం సాధించారు.