సిఎం కేసీఆర్ గత నెల 6వ తేదీన శాసనసభను రద్దు చేసిన రోజే 105 మండి అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. మహాకూటమిలో సీట్లసర్దుబాట్లపై ఇంతవరకు చర్చల ప్రక్రియ ఒక కొలిక్కి రాకపోవడం వలన కాంగ్రెస్, టిడిపి, టిజేఎస్, సిపిఐ పార్టీలు తమ అభ్యర్ధులను ఇంతవరకు ప్రకటించలేకపోయాయి. మొన్న శనివారంనాడు బిజెపి 38 మండి అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసింది. కనుక ఇప్పుడు ఏ నియోజకవర్గాలలో తెరాస-బిజెపిలు పోటీ పడుతున్నాయనే దానిపై కొంత స్పష్టత వచ్చింది. ఆ వివరాలు: