రెడ్ మి భారత్ 5ఏ వెర్సస్ మైక్రోమాక్స్ భారత్-5 ఫోన్స్

December 01, 2017
img

ఒకప్పుడు దేశంలో నోకియా రాజ్యం ఏలేది. శాంసంగ్ ప్రవేశంతో నోకియా మెల్లగా కనుమరుగయింది. ఇప్పుడు చైనాకు చెందిన రెడ్ మి మొబైల్ ఫోన్స్ ప్రవేశంతో శాంసంగ్ విలవిలలాడుతోంది. నేటికీ మార్కెట్లో శాంసంగ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, దాని కంటే తక్కువ ధరలకు దాని కంటే మంచి ఫీచర్స్ కలిగిన మొబైల్ ఫోన్లను రెడ్ మి అందిస్తుండటంతో దాని నుంచి శాంసంగ్ గట్టి పోటీనెదుర్కొంటోంది. ఆ రెడ్ మికి ప్రముఖ భారతీయ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ గట్టి సవాలు విసురుతోంది. 

ఈ నెల 7వ తేదీన ‘దేశ్ కా స్మార్ట్ ఫోన్’ పేరుతో రెడ్-మి 5ఏ మోడల్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు నిన్ననే ప్రకటించింది. దాని ఫీచర్స్, ప్రారంభ ఆఫర్స్, వగైరాలను కూడా ప్రకటించింది. 

అయితే దాని కంటే ముందు దేశీయ మొబైల్ ఫోన్ దిగ్గజం మైక్రోమ్యాక్ ఈరోజు ‘భారత్ 5’ మోడల్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసి రెడ్-మికి గట్టి సవాలు విసిరింది. ఆ రెండు ఫోన్ల ధరలు, ఫీచర్స్ వగైరాలు:


Related Post